ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎవడబ్బ సొమ్మని.. టీటీడీ నిధులు తరలిస్తారు

ABN, First Publish Date - 2020-09-21T08:04:26+05:30

‘టీటీడీ నిధులను బాండ్ల రూపంలో తరలించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎవడబ్బ సొమ్మని తరలిస్తారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మాజీ మంత్రి అమరనాథరెడ్డి 


తిరుపతి (రవాణా), సెప్టెంబరు 20: ‘టీటీడీ నిధులను బాండ్ల రూపంలో తరలించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎవడబ్బ సొమ్మని తరలిస్తారు. దీన్ని వెంటనే విరమించుకోవాలి’ అని మాజీమంత్రి అమరనాథరెడ్డి డిమాం డ్‌ చేశారు. తిరుమల ప్రతిష్ఠను దిగజార్చేలా బోర్డు వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఆదివారం అలిపిరి వద్ద టెంకాయలు కొట్టి శ్రీవారికి సాష్టాంగ నమస్కారం చేసి, డిక్లరేషన్‌ వివాదంపై నిరసన తెలిపారు.


ఈ సందర్భంగా అమరనాథరెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘తాను క్రిస్టియన్‌ అని చెప్పుకొనే సీఎం తిరుమల దర్శనానికి వస్తే డిక్లరేషన్‌ అవసరం లేదంటారా? దీన్నిబట్టి చూస్తే కేవలం రాజకీయ లబ్ధి పొందడానికే సీఎం హిందూ దేవాలయాలను సందర్శిస్తున్నట్లు తెలుస్తోంద’ని విమర్శించారు.


Updated Date - 2020-09-21T08:04:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising