ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఈఎస్ఐ స్కామ్‌: మాజీ మంత్రి పితాని పీఎస్‌ అరెస్ట్

ABN, First Publish Date - 2020-07-10T20:06:57+05:30

ఈఎస్ఐ స్కామ్‌లో ఏసీబీ అధికారులు మరొకరిని అరెస్ట్ చేశారు. మాజీ మంత్రి పితాని పీఎస్‌ మురళీమోహన్‌ను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ఈఎస్ఐ స్కామ్‌లో ఏసీబీ అధికారులు మరొకరిని అరెస్ట్ చేశారు. మాజీ మంత్రి పితాని పీఎస్‌ మురళీమోహన్‌ను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. మురళీమోహన్.. పితాని సత్యనారాయణకు పీఎస్‌గా పనిచేశారు. ప్రస్తుతం మున్సిపల్ శాఖ సెక్షన్ ఆఫీసర్‌గా మురళీ మోహన్ పనిచేస్తున్నారు. ఈ ఉదయం సచివాలయంలో మురళిని ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఇదిలా ఉంటే ఈ కుంభకోణంలో నిందితులుగా ఉన్న మాజీ మంత్రి పితాని సత్యనారాయణ కుమారుడు వెంకట సురేశ్ ముందస్తు బెయిల్ కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. 

Updated Date - 2020-07-10T20:06:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising