కరోనాతో పగిడ్యాల ఈవోఆర్డీ మృతి
ABN, First Publish Date - 2020-07-13T17:49:07+05:30
కర్నూలు: జిల్లాలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. తాజాగా కరోనాతో పగిడ్యాల ఈవోఆర్డీ ఐజయ్య(55) మృతి చెందారు
కర్నూలు: జిల్లాలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. తాజాగా కరోనాతో పగిడ్యాల ఈవోఆర్డీ ఐజయ్య(55) మృతి చెందారు. ఇటీవల చేసిన కరోనా పరీక్షలో ఐజయ్యకు పాజిటివ్గా నిర్ధారణ అయింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తెల్లవారుజామున మృతి చెందారు.
Updated Date - 2020-07-13T17:49:07+05:30 IST