ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ట్రిపుల్‌ ఐటీల్లో అడ్మిషన్లకు ‘ఎంట్రన్స్‌’

ABN, First Publish Date - 2020-10-21T08:53:49+05:30

ట్రిపుల్‌ ఐటీల్లో అడ్మిషన్లకు ‘ఎంట్రన్స్‌’

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: 2020-21 విద్యా సంవత్సరానికి ఏపీ ట్రిపుల్‌ ఐటీల్లో అడ్మిషన్ల విధానం మారనుంది. ఎంట్రెన్స్‌ ఎగ్జామ్‌ నిర్వహించి, మెరిట్‌ ఆధారంగా అడ్మిషన్లు ఇవ్వాలని నిర్ణయించారు. దీనికిగాను ఆర్‌జీయూకేటీ చట్టంలోని సెక్షన్‌ 13(4)లో మార్పులు చేశారు. ఎంట్రన్స్‌ ఎగ్జామ్‌ను పదో తరగతి సిలబస్‌ మేరకే నిర్వహించనున్నట్టు ఉన్నత విద్యాశాఖ స్పెషల్‌ సీఎస్‌ సతీశ్‌చంద్ర ఉత్తర్వులు జారీ చేశారు. 

Updated Date - 2020-10-21T08:53:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising