ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉద్యోగులు జీతాలు లేక రోడ్డెక్కి భిక్షాటన చేయడం కలిచివేసింది: చంద్రబాబు

ABN, First Publish Date - 2020-08-21T03:04:53+05:30

విజయనగరం మాన్సాస్ ట్రస్ట్ ఉద్యోగులు 5 నెలలుగా జీతాలు లేక రోడ్డెక్కి భిక్షాటన చేయడం కలిచివేసిందని టీడీపీ అధినేత చంద్రబాబు చెప్పారు. 879 కుటుంబాలు ఇలా రోడ్డెక్కడం గతంలో ఏనాడైనా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: విజయనగరం మాన్సాస్ ట్రస్ట్ ఉద్యోగులు 5 నెలలుగా జీతాలు లేక రోడ్డెక్కి భిక్షాటన చేయడం కలిచివేసిందని టీడీపీ అధినేత చంద్రబాబు చెప్పారు. 879 కుటుంబాలు ఇలా రోడ్డెక్కడం గతంలో ఏనాడైనా చూశామా? అని ప్రశ్నించారు. ఇప్పుడెందుకిలా ట్రస్ట్‌కు అప్రదిష్ట తెచ్చారని నిలదీశారు. ఎంతో ఆర్ధిక పరిపుష్టి ఉన్న మాన్సాస్ సంస్థ ఇప్పుడిలా కావడానికి కారణం ఎవరు? అని మరోసారి ప్రశ్నించారు. సజావుగా అందుతున్న సంస్థ సేవలను గాడి తప్పించింది ఇందుకేనా అని నిలదీశారు. ఇలాంటి దుస్థితి ఎదురు కాకూడదనే రాజా పీవీజీరాజు వేలాది ఎకరాల భూములతో... వందల కోట్ల నగదు ఫిక్సిడ్ డిపాజిట్లతో ట్రస్ట్‌ను ఏర్పాటు చేసారన్నారు. అటువంటి సంస్థ ఇప్పుడిలా దిగజారడం చూస్తే ఎవరికైనా ఆత్మ క్షోభించక తప్పదని చంద్రబాబు అన్నారు.

Updated Date - 2020-08-21T03:04:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising