ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విశాఖపట్నంలో తొమ్మిది కేంద్రాల్లో ఎంసెట్ పరీక్ష

ABN, First Publish Date - 2020-09-17T15:18:18+05:30

విశాఖ: విశాఖపట్నంలో తొమ్మిది కేంద్రాల్లో ఎంసెట్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ రోజు నుంచి ఈ నెల 26 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖ: విశాఖపట్నంలో తొమ్మిది కేంద్రాల్లో ఎంసెట్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ రోజు నుంచి ఈ నెల 26 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం 12 వరకు ఒక సెషన్ మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 వరకు మరో సెషన్ జరగనుంది. విశాఖ జిల్లా వ్యాప్తంగా ఇంజనీరింగ్‌కు 17,551 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఈ నెల 23 నుంచి 26 వరకు అగ్రికల్చర్, మెడిసిన్‌కు 7447 మంది హాజరయ్యారు. కోవిడ్ నిబంధనల ప్రకారం పరీక్షల నిర్వహణ నిర్వహిస్తున్నారు.


Updated Date - 2020-09-17T15:18:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising