ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కాళ్లపారాణి ఆరకముందే నవవధువు అనుమానాస్పద మృతి

ABN, First Publish Date - 2020-07-01T13:03:21+05:30

పశ్చిమ గోదావరి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కాళ్లపారాణి ఆరకముందే ఓ నవవధువు అనుమానాస్పదస్థితిలో మృతిచెందింది. జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురంలో గంధం సుధ (18) అనే వివాహిత ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కాళ్లపారాణి ఆరకముందే ఓ నవవధువు అనుమానాస్పదస్థితిలో మృతిచెందింది. జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురంలో గంధం సుధ (18) అనే వివాహిత ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సుధకు జంగారెడ్డిగూడెం మండలం దేవులపల్లికి చెందిన బాలుతో గత మే నెలలో వివాహం జరిగింది. ఇంతలో ఏమైందో.. ఏమోగానీ అర్థాంతరంగా తనువుచాలించింది. మృతురాలి బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


Updated Date - 2020-07-01T13:03:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising