ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏలూరులో మూర్చతో ఒకరు మృతి

ABN, First Publish Date - 2020-12-07T01:43:40+05:30

ఏలూరు ఆస్పత్రిలో మూర్చ వ్యాధితో ఒకరు మృతిచెందారు. దీంతో ఆస్పత్రిలో ఉన్న రోగులు భయాందోళనకు గురవుతున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప.గో: ఏలూరులో అస్వస్థతకు గురైన వారిలో ఒకరు మృతిచెందారు.  దీంతో ఆస్పత్రిలో ఉన్న రోగులు భయాందోళనకు గురవుతున్నారు.  ఏలూరు విద్యానగర్‌కు చెందిన శ్రీధర్ (45)  ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు.  అతను ఉదయం మూర్చ లక్షణాలతో ఆస్పత్రిలో చేరాడు.  సరైన వైద్యం అందకనే మృతి చెందాడని బంధువులు  ఆరోపిస్తున్నారు.  ఇతర అనారోగ్య సమస్యల కారణంగానే మృతి చెందాడని వైద్యులు తెలిపారు. ఈ ఘటనతో ఆస్పత్రిలో మిగతా రోగుల పరిస్థితిపై వారి బంధువులు  ఆందోళన చెందుతున్నారు. 

Updated Date - 2020-12-07T01:43:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising