ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏలూరులో పరిస్థితిపై భయపడోద్దు : కాటంనేని భాస్కర్

ABN, First Publish Date - 2020-12-06T21:43:02+05:30

ఏలూరు ఆస్పత్రిలో మూర్చవ్యాధితో బాధపడుతున్న రోగులను ఆరోగ్య శాఖ కమిషనర్ కాటంనేని భాస్కర్ పరామర్శించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప.గో: ఏలూరు ఆస్పత్రిలో మూర్చవ్యాధితో  బాధపడుతున్న రోగులను ఆరోగ్య శాఖ కమిషనర్ కాటంనేని భాస్కర్  పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  ఏలూరులో పరిస్థితిపై భయపడాల్సిన పనిలేదని తెలిపారు. ఇప్పటివరకు చేసిన వైద్య పరీక్షల్లో ఎలాంటి కారణాలు బయటపడలేదని.. వైరస్, బ్యాక్టీరియా రోగాలకు సంబంధించి నెగిటివ్ వచ్చిందని  చెప్పారు. తాగునీరు కలుషితం కాలేదని ప్రజలు ఆందోళన పడవద్దని అన్నారు. రోగులకు వైద్యులు పరీక్షలు నిర్వహిస్తున్నారని.. కల్చర్ టెస్ట్‌కు సంబంధించిన నివేదిక రేపు వస్తుందని తెలిపారు.

Updated Date - 2020-12-06T21:43:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising