ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శిరోముండనం బాధితుడి వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన డీఐజీ

ABN, First Publish Date - 2020-08-11T18:14:51+05:30

తూర్పు గోదావరి జిల్లా సీతానగరం శిరోముండనం బాధితుడు మావోయిస్టులలో తనను చేర్చుకోండి అంటూ పెట్టిన అర్జీపై ఏలూరు రేంజ్ డీఐజీ ఎ మోహనరావు తీవ్రంగా స్పందించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏలూరు: తూర్పు గోదావరి జిల్లా సీతానగరం శిరోముండనం బాధితుడు మావోయిస్టులలో తనను చేర్చుకోండి అంటూ పెట్టిన అర్జీపై ఏలూరు రేంజ్ డీఐజీ ఎ మోహనరావు తీవ్రంగా స్పందించారు. శిరోముండనం చేయించిన ఎస్‌ఐ,  కానిస్టేబుల్‌పై కేసు నమోదు చేసి,  అరెస్ట్ చేశామని తెలిపారు. బాధితుడు వరప్రసాద్‌కు పోలీసు రక్షణ కల్పించామని చెప్పారు. కొంతమంది నాయకులు తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం చట్ట వ్యతిరేక కార్యక్రమాలను ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు. చట్ట విరుద్ధ వ్యాఖ్యలు చేస్తున్నారని..  వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆ వ్యాఖ్యలు చేసే వారి వెనుక ఎవరు ఉన్నారో తమకు తెలుసన్నారు.  కొంతమంది లేని అంశాలను సృష్టించడానికి ప్రయత్నాలు చేస్తున్నారని ఏలూరు రేంజ్ డీఐజీ మోహన్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated Date - 2020-08-11T18:14:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising