ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నా ఫిర్యాదును వెనక్కు తీసుకుంటున్నా

ABN, First Publish Date - 2020-10-27T08:58:24+05:30

రాజధాని ప్రాంత రైతులపై తాజాగా పెట్టిన కేసులో మలుపు చోటుచేసుకుంది. కృష్ణాయపాలెం ఘటనలో ఫిర్యాదు చేసిన ఈపూరి రవి..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కృష్ణాయపాలెం కేసు ఫిర్యాదీ ఈపూరి రవి


మంగళగిరి, అక్టోబరు 26: రాజధాని ప్రాంత రైతులపై తాజాగా పెట్టిన కేసులో మలుపు చోటుచేసుకుంది. కృష్ణాయపాలెం ఘటనలో ఫిర్యాదు చేసిన ఈపూరి రవి, తన ఫిర్యాదును వెనక్కు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఆమేరకు డీఎస్పీకి స్వయంగా లేఖను అందించారు. ‘‘ఎస్సీ, ఎస్టీ యాక్టుతో ఫిర్యాదు చేయలేదు. కేసు వెనక్కు తీసుకుంటున్నానని డీఎస్పీకి లేఖ ఇచ్చాను. ఆ లేఖను కోర్టుకు అందజేస్తామని తెలిపారు’’ అని మీడియాకు చెప్పారు. ఈసందర్భంగా దళిత నాయకులు పిల్లి మాణిక్యాలరావు, చందోలు శోభారాణి, జేఏసీ కన్వీనర్‌ గడ్డం మార్టిన్‌, చిన్నా, చిలకా బసవయ్య, నియోజకవర్గ టీడీపీ నేత పోతినేని శ్రీనివాస్‌, వల్లూరి సూరిబాబు తదితరులు మీడియాతో మాట్లాడుతూ పోలీసుల వైఖరిపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఎస్సీ, బీసీల మధ్య చిచ్చు పెట్టేందుకు ఎంపీ నందిగం సురేశ్‌ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

Updated Date - 2020-10-27T08:58:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising