ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్లకు అర్హతలు ప్రకటించిన ఈసీ

ABN, First Publish Date - 2020-03-09T16:09:49+05:30

విజయవాడ: జడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్లు సమర్పించేందుకు ఈసీ అర్హతలు ప్రకటించింది. 1994, మే 30 నాటికి ముగ్గురు పిల్లలు ఉన్నా పోటీకి అర్హులేనని ఈసీ వెల్లడించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: జడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్లు సమర్పించేందుకు ఈసీ అర్హతలు ప్రకటించింది. 1994, మే 30 నాటికి ముగ్గురు పిల్లలు ఉన్నా పోటీకి అర్హులేనని ఈసీ వెల్లడించింది. 1995 తర్వాత రెండో సంతానంగా కవలలు పుట్టడంతో.. ముగ్గురు ఉన్నా పోటీకి అర్హులని తెలిపింది. ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థులుగా పోటీ చేసేవారికి 21 ఏళ్ల వయసు తప్పనిసరి అని ఈసీ పేర్కొంది. ఎంపీటీసీకి పోటీ చేసే వారు ఆయా మండల పరిధిలోను, జడ్పీటీసీ అభ్యర్థిగా పోటీ చేసే వారు జిల్లా పరిధిలో ఓటు హక్కు కల్గి ఉండాలి. వారిని బలపరిచే వారు సైతం జిల్లాలో ఏదో ఒక స్థానం పరిధిలో ఓటరై ఉండాలని ఈసీ స్పష్టం చేసింది.    

Updated Date - 2020-03-09T16:09:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising