ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గోదావరిలో దూకి యువకుడి గల్లంతు

ABN, First Publish Date - 2020-12-05T06:28:49+05:30

మలికిపురం, డిసెంబరు 4: అనారోగ్యంతో బాధపడుతున్న ఒక యువకుడు గోదావరిలోకి దూకి గల్లంతయ్యాడు. మలికిపురానికి చెందిన రుద్ర పవన్‌కుమార్‌ (21)

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మలికిపురం, డిసెంబరు 4: అనారోగ్యంతో బాధపడుతున్న ఒక యువకుడు గోదావరిలోకి దూకి గల్లంతయ్యాడు. మలికిపురానికి చెందిన రుద్ర పవన్‌కుమార్‌ (21) డిప్లమో పూర్తిచేశాడు. మలికిపురంలో ఒక ఫైనాన్స్‌ కంపెనీలో గుమస్తాగా పనిచేస్తున్న పవన్‌ వెన్నుపూత సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. శుక్రవారం ఉదయం ఐదు గంటలకు పవన్‌కుమార్‌ గోదావరిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడని, చించినాడ-దిండి వంతెన వద్ద చెప్పులు ఉన్నాయని తండ్రి సుబ్బారావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పవన్‌ కోసం నదిలో జాలర్లు గాలిస్తున్నారని ఎస్‌ఐ ఎం.నాగరాజు తెలిపారు. 

Updated Date - 2020-12-05T06:28:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising