ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జగనన్న తోడు ప్రోగ్రాం రగడపై అధిష్టానం సీరియస్

ABN, First Publish Date - 2020-11-27T01:38:15+05:30

జగనన్న తోడు కార్యక్రమంలో నేతల రగడపై వైసీపీ అధిష్టానం సీరియస్ అయింది. నిన్నతూర్పుగోదావరి జిల్లా పిఠాపురం మున్సిపల్ ఆఫీస్‌లో వైసీపీ నాయకుల మధ్య ఘర్షణ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కాకినాడ: జగనన్న తోడు కార్యక్రమంలో నేతల రగడపై వైసీపీ అధిష్టానం సీరియస్ అయింది. నిన్నతూర్పుగోదావరి జిల్లా పిఠాపురం మున్సిపల్ ఆఫీస్‌లో వైసీపీ నాయకుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. మీడియాలో వచ్చిన కథనాలపై టీడీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పందించి విచారణకు ఆదేశించారు. క్రమశిక్షణ సంఘం నాయకులుగా మొగలి బాబ్జిని నియామకం చేశారు. నివేదిక అనంతరం పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించిన నాయకులపై చర్యలు తప్పవని హెచ్చరించారు.



Updated Date - 2020-11-27T01:38:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising