ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మొక్కలు నాటిన వైసీపీ నాయకులు

ABN, First Publish Date - 2020-10-03T07:18:52+05:30

సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్‌ జన్మది నోత్సవాన్ని పురస్కరించుకుని వైసీపీ నాయకులు వేడుకలు జరిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమలాపురం టౌన్‌, అక్టోబరు 2: సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్‌ జన్మది నోత్సవాన్ని పురస్కరించుకుని వైసీపీ నాయకులు వేడుకలు జరిపారు. శుక్రవారం అమలాపురం రెండో వార్డులో వైసీపీ నాయకులు వంటెద్దు వెంకన్నా యుడు, తోట శ్రీనుల ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమంలో నల్లా అజయ్‌, మామిడిపల్లి రాంబాబు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-10-03T07:18:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising