ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైసీపీలో పలువురు చేరిక

ABN, First Publish Date - 2020-10-02T09:04:35+05:30

పట్టణానికి చెందిన మాజీ కౌన్సిలర్‌ బెల్లపుకొండ దొరబాబు, మండపేట మండల మాజీ జడ్పీటీసీ సభ్యుడు పోతుల రాంబాబులు గురువారం వైసీపీలో చేరారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మండపేట, అక్టోబరు 1: పట్టణానికి చెందిన మాజీ కౌన్సిలర్‌ బెల్లపుకొండ దొరబాబు, మండపేట మండల మాజీ జడ్పీటీసీ సభ్యుడు  పోతుల రాంబాబులు గురువారం వైసీపీలో చేరారు. పట్టణానికి చెందిన దొరబాబు,  ద్వారపూడికి చెందిన పోతులరాంబాబులు గతంలో టీడీపీ తరపున మున్సిపల్‌ కౌన్సిలర్‌గా, జెడ్‌పీటీసీగా పనిచేశారు.


వారిరువురు రాజ్యసభ సభ్యుడు పిల్లిసుభాస్‌ చంద్రబోస్‌, అమలాపురం,రాజమహేంద్రవరం ఎంపీలు చింతా అనురాధ, మార్గానిభరత్‌రామ్‌, నియోజకవర్గ వైసీపీ ఇన్‌చార్జి తోటత్రిమూర్తులు సమక్షంలో గురువారం మండపేట పట్టణంలో వున్న శెట్టిబలిజ కళ్యాణ మండపంలో ఇరువురు వారి అనుచరులతో పార్టీలో చేరారు. నేతలు కండువాలు కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు వేగుళ్ల పట్టాభి రామయ్యచౌదరి, రెడి ్డరాధాకృష్ణ, కర్రి పాపారాయుడు, మాజీ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ తులా శ్రీరంగారావు, మండపేట పట్టణ వైసీపీ అధ్యక్షుడు ముమ్మిడివరపు బాపిరాజు,  పాల్గొన్నారు.

Updated Date - 2020-10-02T09:04:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising