ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చికిత్స పొందుతూ తాపీమేస్ర్తీ మృతి

ABN, First Publish Date - 2020-12-07T06:27:13+05:30

ద్రాక్షారామ బియ్యంపేటకు చెందిన తాపీమేస్ర్తీ షేక్‌ వలీ కాకినాడ జీజీహెచ్‌లో చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతిచెందాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ద్రాక్షారామ, డిసెంబరు 6: ద్రాక్షారామ బియ్యంపేటకు చెందిన తాపీమేస్ర్తీ షేక్‌ వలీ కాకినాడ జీజీహెచ్‌లో చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతిచెందాడు. షేక్‌ వలీ ఈనెల 2న పురుగుల మందు తాగి భీమేశ్వరాలయం వెనుక పడి ఉండగా  ఆటోలో రామచంద్రపురం ఏరియా ఆసుపత్రికి తరలించింది. వైద్యులు ప్రాథమిక చికిత్స అందించి కాకినాడ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ వలీ మృతిచెందాడు. ద్రాక్షారామ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.  


Updated Date - 2020-12-07T06:27:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising