ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సాగునీరు సక్రమంగా అందటం లేదు

ABN, First Publish Date - 2020-12-20T06:32:22+05:30

ప్రధాన పంట కాలువలు వెంబడి ఉన్న డైరెక్ట్‌ పైపులైన్ల నుంచి సాగునీరు సరిగా అందక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తహశీల్దార్‌కు రైతుల వినతి  
పి.గన్నవరం, డిసెంబరు 19: ప్రధాన పంట కాలువలు వెంబడి ఉన్న డైరెక్ట్‌ పైపులైన్ల నుంచి సాగునీరు సరిగా అందక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో సుమారు 500 ఎకరాల ఆయకటుక్టు నీరుఅందక ఇబ్బందులు పడుతున్నామని ఊడిమూడికి చెందిన పలువురు రైతులు  తహశీల్దార్‌ బి.మృత్యంజయరావుకు వినతిపత్రం అందించారు. కనీసం నారుమడులు వేసుకోవడానికి సైతం నీరు రావడంలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని తహశీల్దార్‌  హామీ ఇచ్చారు.  గత ఏడాది ప్రధాన పంటకాలువ వెంబడి ఉన్న డైరెక్ట్‌ పైపులైన్‌లను భవిష్యత్‌ దృష్ట్యా లక్షలాది రూపాయలతో ఇరువైపులా కొంతమేర పెంచారు. పైప్‌లైన్‌ల నిర్మాణంలో నిబంధనలు పాటించకపోవడంతో లక్షలాది రూపాయలు నీటిపాలయ్యాయని పలువురు విమర్శలు చేస్తున్నారు. సాధనాలు రమేష్‌, విళ్ళ పురుషోత్తం, ముచ్చర్ల సోమరాజు, పిల్లా వెంకన్న, కుసుమ గోవింద్‌, పందిరి పూర్ణచంద్రరావు  పాల్గొన్నారు.


Updated Date - 2020-12-20T06:32:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising