ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

30న వర్చువల్‌ లోక్‌ అదాలత్‌

ABN, First Publish Date - 2020-09-24T08:19:14+05:30

కొవిడ్‌ నిబంధనలు అనుసరించి ఈ నెల 30వ తేదీన పిఠాపురం కోర్టుల ప్రాంగణంలో వర్చువల్‌ లోక్‌అదాలత్‌ నిర్వహించనున్నట్లు 12వ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పిఠాపురం, సెప్టెంబరు 23: కొవిడ్‌ నిబంధనలు అనుసరించి ఈ నెల 30వ తేదీన పిఠాపురం కోర్టుల ప్రాంగణంలో వర్చువల్‌ లోక్‌అదాలత్‌ నిర్వహించనున్నట్లు 12వ అదనపు జిల్లా జడ్జి ఎన్‌.సాల్మన్‌రాజు తెలిపారు. పిఠాపురంలో బుధవారం న్యాయవాదులకు ఈ లోక్‌అదాలత్‌ నిర్వహణపై అవగాహన సదస్సు నిర్వహించారు. జూమ్‌యాప్‌ ద్వారా కక్షిదారులతో చర్చించి కేసులు పరిష్కరిస్తామని చెప్పారు.  కక్షిదారులు తమ న్యాయవాదుల ద్వారా అంగీకార పత్రాన్ని మెయిల్‌ ద్వారా పంపాలని సూచించారు. క్రిమినల్‌, సివిల్‌, ఎక్సైజ్‌, ఎంవీవోపీ, బ్యాంకులు, ప్రభుత్వ సంస్థలకు సంబంధించిన కేసులను ఈ విధానంలో పరిష్కరిస్తామని వివరించారు. సీనియర్‌ సివిల్‌ జడ్జి గాయత్రిదేవి, జూనియర్‌ సివిల్‌ జడ్జి వెంకటేశ్వరరెడ్డి, అదనపు జడ్జి దివ్య, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు ఎం.రాజారావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-09-24T08:19:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising