ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘నాడు-నేడు’ పనులు వేగవంతం

ABN, First Publish Date - 2020-05-13T09:49:57+05:30

ఎంపిక చేసిన పాఠశాలల్లో నాడు-నేడు పథకం పనులు వేగవంతం చేయాలని జిల్లా సమగ్ర శిక్షా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జిల్లా సమగ్ర శిక్షా అడిషనల్‌ డైరెక్టర్‌ విజయభాస్కర్‌ 


రాజమహేంద్రవరం సిటీ, మే 12: ఎంపిక చేసిన పాఠశాలల్లో నాడు-నేడు పథకం పనులు వేగవంతం చేయాలని  జిల్లా సమగ్ర శిక్షా అడిషనల్‌ డైరెక్టర్‌ విజయభాస్కర్‌ సూచి ంచారు. మంగళవారం మండలవనరుల కేంద్రంలో ఆయన, డీఐ దిలీ్‌పకుమార్‌తో కలిసి పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నాడు-నేడు పనులకు సంబంధించి ఖర్చుపెట్టిన ప్రతీపైసా వివరాలు ఎస్‌టీఎంఎస్‌ యాప్‌లో అప్లోడ్‌ చేయాలని తెలిపారు. ప్రధానోపాధ్యాయులు, సెక్టోరియల్‌ అధికారులు, ఇంజినీరింగ్‌ సిబ్బంది సమన్వయంతో పనిచేసి లక్ష్యాన్ని సాధించాలని ఆయన స్పష్టం చేశారు.

Updated Date - 2020-05-13T09:49:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising