ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెంకన్న ఆలయంలో భక్తజనం

ABN, First Publish Date - 2020-12-06T06:50:48+05:30

వాడపల్లి శ్రీవేంకటేశ్వరస్వామి పుణ్యక్షేత్రంలో శనివారం భక్తజన సందడి నెలకొంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

స్వామివారి ఒక్కరోజు ఆదాయం రూ.5.33లక్షలు

ఆత్రేయపురం, డిసెంబరు 5: వాడపల్లి శ్రీవేంకటేశ్వరస్వామి పుణ్యక్షేత్రంలో శనివారం భక్తజన సందడి నెలకొంది. వేకువజామునే స్వామివారికి సుప్రభాతసేవ, నీరాజన మంత్రపుష్పం తదితర పూజా కార్యక్రమాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన 9,711 మంది స్వామివారిని దర్శించుకున్నారు. వివిధ సేవలద్వారా రూ.5,33,453 ఆదాయం లభించింది. గోవిందనామస్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. గోక్షేత్రం వద్ద భక్తులు గోమాతలకు పూజలు నిర్వహించారు. ఆలయ చైర్మన్‌ రమేష్‌రాజు, ఈవో సతీష్‌రాజు ఏర్పాట్లు నిర్వహించారు.  



Updated Date - 2020-12-06T06:50:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising