ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెంకన్న ఆలయంలో భక్తజనం

ABN, First Publish Date - 2020-12-27T06:55:12+05:30

వాడపల్లి శ్రీవేంకటేశ్వరస్వామి పుణ్యక్షేత్రంలో శనివారం భక్తజనసందడి నెలకొంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఒక్కరోజు ఆదాయం రూ.4.38 లక్షలు

ఆత్రేయపురం, డిసెంబరు 26: వాడపల్లి శ్రీవేంకటేశ్వరస్వామి పుణ్యక్షేత్రంలో శనివారం భక్తజనసందడి నెలకొంది. వేకువజామునే స్వామివారికి గోదావరి జలాలతో అభిషేకాలు నిర్వహించారు. అనంతరం భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వేకువజామునే తలనీలాలు, కానుకలు, సమర్పించుకున్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన 9,545మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వివిధ సేవలద్వారా రూ.4,38,433 ఆదాయం లభించినట్టు ఆలయ ఈవో ముదునూరి సత్యనారాయణరాజు తెలిపారు. వాడపల్లి శ్రీవేంకటేశ్వరస్వామి నిత్యాన్నదాన ట్రస్టుకు  రావులపాడుకు చెందిన కడలి సాయిలక్ష్మి రూ.10,021, అవిడికి చెందిన లంకా సూర్యారావు రూ.10వేలు విరాళం అందించారు.


Updated Date - 2020-12-27T06:55:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising