ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తుంగభద్ర పుష్కరాలకు తరలివెళ్లిన రెండు ఆర్టీసీ బస్సులు

ABN, First Publish Date - 2020-11-25T06:26:11+05:30

తుంగభద్ర పుష్కరాలకు మంగళవారం రెండు ఆర్టీసీ బస్సులు బయలుదేరినట్టు రావుపాలెం డిపో మేనేజరు అజితకుమారి తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రావులపాలెం రూరల్‌, నవంబరు 24: తుంగభద్ర పుష్కరాలకు మంగళవారం రెండు ఆర్టీసీ బస్సులు బయలుదేరినట్టు రావుపాలెం డిపో మేనేజరు అజితకుమారి తెలిపారు. పుష్కరాల బస్సును మంగళవారం ఆమె కాంప్లెక్స్‌లో ప్రారంభించారు. మంత్రాలయంతో పాటు అలంపూర్‌, జోగులాంబ ఆలయాల దర్శనాలను కూడా ప్యాకేజీలో కల్పించినట్టు తెలిపారు. శనివారం మరో బస్సు బయల్దేరుతుందన్నారు. వివరాలకు 99592 25537, 73828 11871 నెంబర్లను సంప్రదించాలని అజితకుమారి కోరారు.


Updated Date - 2020-11-25T06:26:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising