ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైలు పట్టాలపై ఆత్మహత్య

ABN, First Publish Date - 2020-12-11T06:05:16+05:30

కడియం- కేశవరం రైల్వే ట్రాక్‌పై ఒక గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడని రాజమహేంద్రవరం రైల్వే పోలీసులు తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజమహేంద్రవరం సిటీ, డిసెంబరు 10: కడియం- కేశవరం రైల్వే ట్రాక్‌పై ఒక గుర్తుతెలియని వ్యక్తి  ఆత్మహత్య చేసుకున్నాడని రాజమహేంద్రవరం రైల్వే పోలీసులు తెలిపారు. కడియం రైల్వే గేట్‌ వద్ద గురువారం ఉదయం 11:40 గంటలకు సుమారు 45 ఏళ్ల వయస్సుగల గుర్తుతెలియని వ్యక్తి రైలు పట్టాలపై చనిపోయి ఉన్నాడని, ఎరుపురంగు టీషర్టు, నీలం రంగు జీన్‌ప్యాంట్‌ ధరించి ఉన్నాడని జీఆర్‌పీ పోలీసులు తెలిపారు. జేబులో ఈనెల 9న జొన్నాడ నుంచి వేమగిరి వరకు తీసుకున్న ఆర్‌టీసీ బస్‌ టిక్కెట్‌ ఉందన్నారు. ఎస్‌ఐ పి.లోవరాజు కేసు నమోదు చేశారు.   ఆచూకీ తెలిసిన వారు 9491444022, 0883- 2442821కు సమాచారం ఇవ్వాలని కోరారు.

Updated Date - 2020-12-11T06:05:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising