ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేటి నుంచి తిరుపతి లడ్డూల విక్రయం

ABN, First Publish Date - 2020-05-29T11:47:08+05:30

కాకినాడ టీటీడీ కల్యాణ మండపంలో శుక్రవారం నుంచి శ్రీవారి లడ్డూ విక్రయాలు నిర్వహిస్తున్నట్లు టీటీడీ కల్యాణమండపం ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కాకినాడ భానుగుడి మే 28: కాకినాడ టీటీడీ కల్యాణ మండపంలో శుక్రవారం నుంచి శ్రీవారి లడ్డూ విక్రయాలు నిర్వహిస్తున్నట్లు టీటీడీ కల్యాణమండపం మేనేజర్‌ జె.వీరప్రతాప్‌ తెలిపారు. సుమారు 20 వేల లడ్డూలను ఆర్డర్‌ ఇచ్చామని భక్తులకు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 11 గంటల వరకు అందుబాటులో ఉంటాయని చెప్పారు.  ఒక్కో లడ్డూ రూ.25 చొప్పున ఒకరికి పది లడ్డూల వరకు ఇస్తామన్నారు.  

Updated Date - 2020-05-29T11:47:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising