ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డిప్పర్‌ ఢీకొని వ్యక్తి మృతి

ABN, First Publish Date - 2020-12-20T06:55:21+05:30

జాతీయ రహదారిపై కోరింగ వంతెన వద్ద శనివారం టిప్పర్‌ ఢీకొనడంతో వాసంశెట్టి సత్యనారాయణ(46) మృతి చెందాడు. కె.గంగవరం మండలం, మసకపల్లి గ్రామానికి చెందిన వాసంశెట్టి సత్యనారాయణ తెల్లవారుజామున మోటారుసైకిల్‌పై కాకినాడ వెళుతుండగా కోరింగ వంతెన వద్ద టిప్పర్‌ లారీ ఢీకొట్టింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తాళ్లరేవు, డిసెంబరు 19: జాతీయ రహదారిపై కోరింగ వంతెన వద్ద శనివారం టిప్పర్‌ ఢీకొనడంతో   వాసంశెట్టి సత్యనారాయణ(46) మృతి చెందాడు. కె.గంగవరం మండలం, మసకపల్లి గ్రామానికి చెందిన వాసంశెట్టి సత్యనారాయణ తెల్లవారుజామున మోటారుసైకిల్‌పై కాకినాడ వెళుతుండగా కోరింగ వంతెన వద్ద టిప్పర్‌ లారీ ఢీకొట్టింది.  అంబులెన్స్‌లో కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించగా మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఎస్‌ఐ వై.సతీష్‌ కేసు దర్యాప్తు చేస్తున్నారు.  

Updated Date - 2020-12-20T06:55:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising