ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

స్వామినగర్‌లో చోరీ

ABN, First Publish Date - 2020-12-06T06:00:57+05:30

కాకినాడ రూరల్‌ మండలం స్వామినగర్‌లో శనివారం చోరీ జరిగింది. స్థానికంగా నివాసం ఉంటున్న మేడిద అప్పారావు నెల రోజుల క్రితం ఇంటికి తాళం వేసి బంధువుల ఇంటికి వెళ్లారు. అయితే రోజూ పనిమనిషి వచ్చి ఇంటిని శుభ్రం చేసి వెళ్తోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కాకినాడరూరల్‌, డిసెంబరు 5:  కాకినాడ రూరల్‌ మండలం స్వామినగర్‌లో శనివారం చోరీ జరిగింది. స్థానికంగా నివాసం ఉంటున్న  మేడిద అప్పారావు నెల రోజుల క్రితం ఇంటికి తాళం వేసి బంధువుల ఇంటికి వెళ్లారు. అయితే రోజూ పనిమనిషి వచ్చి ఇంటిని శుభ్రం చేసి వెళ్తోంది. ఈ క్రమంలో శనివారం కూడా ఆమె ఇంటికి రాగా తలుపులు తీసి ఉండడాన్ని గమనించింది. ఈ విషయాన్ని అప్పారావు కుమార్తె స్వాతికి తెలపడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంట్లో సుమారు రూ.14,50,000 విలువచేసే బంగారం, వెండి చోరీకి గురయ్యాయని స్వాతి ఫిర్యాదులో పేర్కొంది. క్రైం, క్లూస్‌ టీం పోలీసులు ఇంటి పరిసరాలను పరిశీలించారని ఇంద్రపాలెం ఎస్‌ఐ నాగార్జునరాజు తెలిపారు. 

 


Updated Date - 2020-12-06T06:00:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising