ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘కేంద్ర ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణ తగదు’

ABN, First Publish Date - 2020-09-24T07:55:26+05:30

భారతీయ తపాలా శాఖలోని వివిధ సేవ లను ప్రైవేటీకరణ చేసేందుకు కేంద్ర ప్రభు త్వం చేస్తున్న చర్యలను నిరసిస్తూ అమలా పురం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమలాపురం టౌన్‌, సెప్టెంబరు 23: భారతీయ తపాలా శాఖలోని వివిధ సేవ లను ప్రైవేటీకరణ చేసేందుకు కేంద్ర ప్రభు త్వం చేస్తున్న చర్యలను నిరసిస్తూ అమలా పురం ప్రధాన తపాలా కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. తపాలా ఉద్యోగుల సమాఖ్య కార్యదర్శి కె.మధుసూధనరావు ము ఖ్య అతిథిగా మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ విధానాలతో కార్మికులు, కర్షకులతో పాటు తపాలా ఉద్యోగులపై తీవ్ర ప్రభావం చూపు తుందని ఆవేదన వ్యక్తంచేశారు. తపాలా ఉద్యోగులకు బకా యిపడ్డ డీఏలను వెంటనే విడుదల చేయాలని,  కమలేష్‌చంద్ర కమిటీ సానుకూల సిఫార్సులను అమలు చేయాలని నినాదాలు చేశారు. బుధవారం జరిగిన ధర్నాలో ఏఐటీయూసీ నాయకులు  కె.సత్తి బాబు, అడపా సత్యనారాయణ, వీవీ.రామ కృష్ణ, ఎ.వెంకటేశ్వర్లు, డీవీ.శర్మ, వి.శ్రీరా ములు, కె.లక్ష్మీప్రసన్న, కృష్ణవేణి, వి.సత్యనారా యణ, కె.శ్రీనివాసరావులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-09-24T07:55:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising