ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కోడి ధర కొండెక్కింది

ABN, First Publish Date - 2020-03-30T08:59:18+05:30

కరోనా కారణంగా పడిపోయిన చికెన్‌ ధరలు లాక్‌డౌన్‌తో మళ్లీ పెరిగాయి. ఐదురోజులక్రితం కోడి ధర కిలో రూ.20 ఉంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రూ.20నుంచి రూ.80కి చేరిన లైవ్‌ చికెన్‌

కిలో రూ.30నుంచి రూ.250కి చేరిన చికెన్‌ ధర 


మండపేట: కరోనా కారణంగా పడిపోయిన చికెన్‌ ధరలు లాక్‌డౌన్‌తో మళ్లీ పెరిగాయి. ఐదురోజులక్రితం కోడి ధర కిలో రూ.20 ఉంది. అకస్మాత్తుగా డిమాండ్‌ పెరిగి కోళ్లకోసం జనం ఎగబడుతున్నారు. దీంతో కోళ్ల ధర ఒక్కసారిగా పెంచేశారు. వారంరోజులక్రితం బ్రాయిలర్‌ కోడి మూడు కిలోలు రూ.100 అయినా కొనేవారు లేరు.


ప్రస్తుతం మాంసం, గుడ్లు, చేపలు తినాలని నిపుణులు చెప్తుండడంతో అపోహలు వీడి మాంసప్రియులు కోళ్లకోసం ఎగబడ్డారు. దీంతో బ్రాయిలర్‌ చికెన్‌ కిలో రూ.250కు చేరగా ఫారం కోడి రూ.80కి చేరింది. మార్కెట్‌లో మటన్‌ ధర కిలో రూ.700నుంచి రూ.800కు చేరడంతో సామాన్యులంతా బ్రాయిలర్‌, ఫారం కోడిమాంసం కొనుగోలుకు ఆసక్తి కనబరుస్తున్నారు.

Updated Date - 2020-03-30T08:59:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising