ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అభివృద్ధే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుంది

ABN, First Publish Date - 2020-10-03T07:14:12+05:30

పేదలను అన్నివిధాలా అభివృద్ధి పథంలో నడిపించేందుకు వైసీపీ ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రావులపాలెంరూరల్‌, అక్టోబరు 2: పేదలను అన్నివిధాలా అభివృద్ధి పథంలో నడిపించేందుకు వైసీపీ ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి అన్నారు. పొడగట్లపల్లిలో రూ.40లక్షలతో నిర్మించనున్న తదితర పనులకు ఎమ్మెల్యే  భూమిపూజ చేశారు. తొలుత  గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎంపీడీవో రాజేంద్రప్రసాద్‌, తహసీల్దార్‌ జిలానీ, ఈవోపీఆర్డీ కృష్ణ, ఏవో మీనా, పంచాయతీ కార్యదర్శులు, వీఆర్వోలు, వైసీపీ నాయకులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-10-03T07:14:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising