ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనాలి’

ABN, First Publish Date - 2020-04-28T09:28:05+05:30

అకాల వర్షాలకు తడిచిన ధాన్యాన్ని ప్రభుత్వమే పూర్తిగా కొనుగోలు చేయాలని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పిఠాపురం రూరల్‌, ఏప్రిల్‌ 27: అకాల వర్షాలకు తడిచిన ధాన్యాన్ని ప్రభుత్వమే పూర్తిగా కొనుగోలు చేయాలని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్‌ఎన్‌ వర్మ డిమాండ్‌ చేశారు. పిఠాపురం మండలం బి.కొత్తూరు, గోకివాడ, జములపల్లి గ్రామాల్లో వర్షపు నీటితో తడిసిన వరిపనలు, ధాన్యం రాశులను సోమవారం ఆయన పరిశీలించారు. నష్టపోయిన రైతులకు పరిహారం అందజేయాలని, మంత్రి కన్నబాబు చొరవ తీసుకోవాలని సూచించారు.

Updated Date - 2020-04-28T09:28:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising