ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తమ్మయ్యపేటను తాకిన వరద

ABN, First Publish Date - 2020-09-20T10:21:34+05:30

ఏలేరు వరద ఉధృతి అమరవల్లి శివారు తమ్మయ్యపేటను తాకింది. దీంతో గ్రామస్థులు ఎక్కడికి పోవాలో దిక్కుతోచని పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. స్థానిక వైసీపీ నాయకుడు మాదిరెడ్డి దొరబాబు,

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరవల్లి (కొత్తపల్లి): ఏలేరు వరద ఉధృతి అమరవల్లి శివారు తమ్మయ్యపేటను తాకింది. దీంతో గ్రామస్థులు ఎక్కడికి పోవాలో దిక్కుతోచని పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. స్థానిక వైసీపీ నాయకుడు మాదిరెడ్డి దొరబాబు, కార్యకర్తలు శనివారం తమ్మయ్యపేట ఉప్పుటేరు కోతను పరిశీలించారు.


ఏలేరు వరద వల్ల తమ గ్రామం పూర్తిగా కోతకు గురవుతుందని ప్రజలు ఆవేదన చెందారు. ఇక ముందు తమ్మయ్యపేటకు ఎటువంటి కోత జరగకుండా శాశ్వత నివారణ పనులు చేపేట్టేందుకు ఎమ్మెల్యే దొరబాబు కృతనిశ్చయంతో ఉన్నారని, ప్రజలు ఆందోళన చెందాల్సిన పనిలేదని దొరబాబు హామీ ఇచ్చారు. ఆయన వెంట సానా నాగు, చెలికానీ జగదీష్‌, పులి జయబాబు, గొరిసె కాపురెడ్డి, సతీష్‌ ఉన్నారు.

Updated Date - 2020-09-20T10:21:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising