ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జీఆర్పీ పోలీసుల నిరంతర గస్తీ

ABN, First Publish Date - 2020-04-08T09:28:48+05:30

ఇతర రాష్ట్రాల నుంచి వలస కూలీలు ఆంధ్రప్రదేశ్‌లోకి రైల్వే ట్రాక్‌ల వెంబడి ప్రవేశిస్తున్నారనే

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజమహేంద్రవరం సిటీ, ఏప్రిల్‌ 7: ఇతర రాష్ట్రాల నుంచి వలస కూలీలు ఆంధ్రప్రదేశ్‌లోకి రైల్వే ట్రాక్‌ల వెంబడి ప్రవేశిస్తున్నారనే సమాచారం రైల్వే పోలీసులకు రావడంతో జిల్లా బోర్డర్‌లలో గస్తీని ముమ్మరం చేశారు. రాజమహేంద్రవరం, తుని ప్రాంతాల్లో 24 గంటల గస్తీని ఏర్పాటు చేసి న ట్టు జీఆర్పీ పోలీసులు తెలిపారు. వారికి అవసరమైన మాస్క్‌లు, శానిటైజర్లను జీఆర్పీ ఉన్నతాధికారులు అందజేశారు.

Updated Date - 2020-04-08T09:28:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising