ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వ్యవసాయ బిల్లును ఉపసంహరించుకోవాలి

ABN, First Publish Date - 2020-10-02T09:16:55+05:30

కార్పొరేట్లకు అనుకూలమైన రైతాంగ సవరణ బిల్లును తక్షణం ఉపసంహరించుకోవాలని డిమాండు చేస్తూ ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమలాపురం టౌన్‌, అక్టోబరు 1: కార్పొరేట్లకు అనుకూలమైన రైతాంగ సవరణ బిల్లును తక్షణం ఉపసంహరించుకోవాలని డిమాండు చేస్తూ వామపక్షాల ఆధ్వర్యంలో అమలాపురం ఏఐటీయూసీ కార్యాలయం వద్ద గురువారం నిరసన దీక్ష చేపట్టారు. సీపీఐ, సీపీఎం, రైతుసంఘాల ఆధ్వర్యంలో జరిగిన నిరసన దీక్షలో రైతు సంఘ జిల్లా కోఆర్డినేటర్‌ కె.సత్తిబాబు, సీపీఎం డివిజన్‌ కార్యదర్శి కారెం వెంకట్వేరరావు, కేవీపీఎస్‌ జిల్లా కన్వీనర్‌ పచ్చిమాల వసంతకుమార్‌లు మాట్లాడారు. దీక్షలో పితాని ఆనందరావు, సానబోయిన మరిడి, సానబోయిన శ్రీనివాసరావు, మట్టపర్తి నారాయణ, సరెళ్ల చంటి, గణేష్‌, బి.శ్రీను  పాల్గొన్నారు. 

Updated Date - 2020-10-02T09:16:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising