ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పోలీసుల అదుపులోహత్య కేసు నిందితుడు

ABN, First Publish Date - 2020-03-23T08:59:28+05:30

ముమ్మిడివరం సాయినగర్‌లో వృద్ధు రాలు దారుణ హత్య కేసులో నిందితున్ని పోలీసులు అదుపులోకి తీసుకుని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముమ్మిడివరం, మార్చి 22: ముమ్మిడివరం సాయినగర్‌లో వృద్ధు రాలు దారుణ హత్య కేసులో నిందితున్ని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారి స్తున్నట్టు సమాచారం. సాయినగర్‌ రెండో వీధి సర్కిల్‌పోలీస్‌ స్టేషన్‌ వెనుక నివాసం ఉంటున్న విత్తనాల శ్యామల(65) ఈ నెల 13న హత్యకు గురైన విషయం విదితమే.  శ్యామల సమీప బంధువు హత్య చేసి నట్టు తెలిసింది. దీంతో  మండలంలోని కొత్తలంక పంచాయతీ తోట్లపాలెంకు చెందిన వ్యక్తిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. 

Updated Date - 2020-03-23T08:59:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising