ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘కూడు, గూడు కల్పించింది టీడీపీనే’

ABN, First Publish Date - 2020-07-08T21:14:58+05:30

ప్రతీ పేదవాడికి కూడు, గూడు కల్పించిన ఘనత టీడీపీకి ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాయవరం(తూర్పు గోదావరి): ప్రతీ పేదవాడికి కూడు, గూడు కల్పించిన ఘనత టీడీపీకి మాత్రమే దక్కుతుందని ఎమ్మెల్సీ వీవీవీ చౌదరి (కూర్మాపురం అబ్బు) పేర్కొన్నారు. మంగళవారం ఆయన కూర్మాపురంలో విలేకర్లతో మాట్లాడుతూ రాష్ట్రంలో శాశ్వత గృహనిర్మాణ పథకం ప్రవేశపెట్టి టీడీపీ ప్రభుత్వం మిగిలిన రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందన్నారు. ఇళ్ల స్థలాల కొనుగోలుకు విడుదల చేసిన రూ.8వేల కోట్లలో భారీ అవినీతి జరిగిందన్నారు. టీడీపీ హయాంలో కట్టిన ఇళ్లు పేదలకు స్వాధీనం చేయకుండా పెండింగ్‌ బిల్లులను లబ్ధిదారులకు చెల్లించలేదన్నారు. వాటిని వెంటనే చెల్లించడంతో పాటు నిర్మాణం పూర్తయిన ఇళ్లను పేదలకు స్వాధీనం చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు.

Updated Date - 2020-07-08T21:14:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising