ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భార్య కాపురానికి రావడం లేదని

ABN, First Publish Date - 2020-12-01T06:14:33+05:30

పిఠాపురంలో జగ్గయ్యచెరువుకు చెందిన యువకుడు కుటుంబ కలహాల నేపథ్యంలో రైల్వే ట్రాక్‌ పై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దూలపల్లి శ్రీను (28) అనే యువకుడు భార్య కాపురానికి రాలేదనే మనస్తాపంతో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

యువకుడి ఆత్మహత్య 

పిఠాపురం, నవంబరు 30: పిఠాపురంలో జగ్గయ్యచెరువుకు చెందిన యువకుడు కుటుంబ కలహాల నేపథ్యంలో రైల్వే ట్రాక్‌ పై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దూలపల్లి శ్రీను (28) అనే యువకుడు భార్య కాపురానికి  రాలేదనే మనస్తాపంతో   రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో సామర్లకోట రైల్వే పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని పెద్దాపురం మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే ఎస్‌ఐ రాజు తెలిపారు. 

Updated Date - 2020-12-01T06:14:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising