ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘దళితులపై పెరుగుతున్న దాడులు’

ABN, First Publish Date - 2020-08-07T11:37:07+05:30

ళితులపై దాడులు విపరీతంగా పెరుగుతు న్నాయని మాలమహానాడు జిల్లా అధ్యక్షుడు సోమాబత్తుల విజయ్‌కుమార్‌ ఆవేదన వ్యక్తంచేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజమహేంద్రవరం సిటీ 6: దళితులపై దాడులు విపరీతంగా పెరుగుతు న్నాయని మాలమహానాడు జిల్లా అధ్యక్షుడు సోమాబత్తుల విజయ్‌కుమార్‌ ఆవేదన వ్యక్తంచేశారు. స్థానిక గోకవరం బస్టాండ్‌ అంబేడ్కర్‌ విగ్రహం వద్ద గురువారం నిరసన నిర్వహించారు. 29ఏళ్ల క్రితం చుండూరు ఘటన మొద లుకొని సీతానగరం పోలీస్‌స్టేషన్‌లో జరిగిన శిరోముండనం వరకు చూస్తే అరాచకశక్తులు, అగ్రవర్ణాలు ఏదోక మూలన దళితులపై దాడులు కొనిసాగి స్తూనే ఉన్నాయని, ఈ దాడులను కట్టడి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఈ సందర్భంగా చుండూరు ఘటనలో అసువులు బాసిన దళితులకు శ్రద్ధాంజలి ఘటించారు. కార్యక్రమంలో గుర్రం అనిల్‌ కుమార్‌, డి.కామేశ్వరరావు, రాజా, శ్యాంప్రసాద్‌, వీరాంజనేయులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-08-07T11:37:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising