ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రూ.198 కోట్ల స్మార్ట్‌ సిటీ నిధుల రాక

ABN, First Publish Date - 2020-10-27T07:16:01+05:30

కాకినాడ స్మార్ట్‌ సిటీకి కేంద్రం నుంచి మంజూరైన రూ.198 కోట్లను గతంలో రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయకుండా నిలుపుదల చేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

డెయిరీఫారమ్‌ సెంటర్‌(కాకినాడ),అక్టోబరు 26: కాకినాడ స్మార్ట్‌ సిటీకి కేంద్రం నుంచి మంజూరైన రూ.198 కోట్లను గతంలో రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయకుండా నిలుపుదల చేసింది. అయితే ఇప్పుడు ఈ నిధుల విడుదలపై ఆంక్షలు సడలిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నిధులు విడతల వారీగా ప్రభుత్వం నుంచి విడుదల కానున్నాయి. ఇందుకు సంబంధించి మున్సిపల్‌ పరిపాలనా శాఖ జీవో నంబరు 474 ద్వారా ఉత్తర్వులు జారీ చేసింది.

Updated Date - 2020-10-27T07:16:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising