ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి

ABN, First Publish Date - 2020-10-01T07:24:05+05:30

గ్రామ సచివాలయాల ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని జాయింట్‌ కలెక్టర్‌-2 రాజకుమారి ఆదేశించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జేసీ2


తొండంగి, సెప్టెంబరు 30: గ్రామ సచివాలయాల ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని జాయింట్‌ కలెక్టర్‌-2 రాజకుమారి ఆదేశించారు. బుధవారం ఆమె తొండంగి గ్రామ సచివాలయాలను తనిఖీ చేశారు. సిబ్బంది హాజరు పరిశీలించారు. వీఆర్‌వో హాజరు కాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.


అనంతరం ఆమె మండల పరిషత్‌ కార్యలయంలో సమీక్ష నిర్వహించారు. ఇళ్ల స్థలాల పంపిణీకి సిద్ధం చేయాలన్నారు. ఆర్‌డీవో మల్లిబాబు, తహశీల్దార్‌ చిన్నారావు, ఎంపీడీవో సతీష్‌ పాల్గొన్నారు.


Updated Date - 2020-10-01T07:24:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising