ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘సెజ్‌లో కంపెనీలు లేవు.. జాబులు రావు’

ABN, First Publish Date - 2020-09-29T18:04:06+05:30

పరిశ్రమల స్థాపనకు భూములు సేకరించిన కేఎస్‌ఈజెడ్‌లో పరిశ్రమలు వచ్చే..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొత్తమూలపేట(కొత్తపల్లి): పరిశ్రమల స్థాపనకు భూములు సేకరించిన కేఎస్‌ఈజెడ్‌లో పరిశ్రమలు వచ్చే అవకాశం లేదని తెలుగు జనతాపార్టీ అధ్యక్షుడు పి.వెంకటేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు. కొత్తమూలపేట సెజ్‌ పునరావాస కాలనీలో పలు గృహాలను సోమవారం ఆయన పరిశీలించారు. 13ఏళ్ల కిందట పరిశ్రమలకోసం భూమిని సేకరించారని, తర్వాత జీఎంఆర్‌కు బదలాయించారని అన్నారు. జీఎంఆర్‌ తన వాటా భూ ములను అరబిందో ఫార్మాస్యూటికల్‌కు రూ.2,600కోట్లకు విక్రయించేందుకు రంగం సిద్ధం చేశారన్నారు. దీనిపై తాను సుప్రీంకోర్టులో ఫిర్యాదు చేయనున్నట్లు చెప్పారు.

Updated Date - 2020-09-29T18:04:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising