ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

27న ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌పై సెమినార్‌

ABN, First Publish Date - 2020-11-21T05:48:35+05:30

ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయంలో రీసెర్చ్‌ ఇన ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ అనే అంశంపై ఈ నెల 27న అంతర్జాతీయ సెమినార్‌ను ఆనలైన ద్వారా నిర్వహిస్తున్నామని ఉపకులపతి ఆచార్య మొక్కా జగన్నాథరావు అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • ‘నన్నయ’ వీసీ జగన్నాథరావు 

 దివానచెరువు, నవంబరు 20: ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయంలో రీసెర్చ్‌ ఇన ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ అనే అంశంపై ఈ నెల 27న అంతర్జాతీయ సెమినార్‌ను ఆనలైన ద్వారా నిర్వహిస్తున్నామని ఉపకులపతి ఆచార్య మొక్కా జగన్నాథరావు అన్నారు. దీనికి సంబంధించిన బ్రోచర్‌ను విశ్వవిద్యాలయంలో శుక్రవారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడు తూ ఉచిత రిజిసే్ట్రషనతో ఈ సెమినార్‌ను సద్వినియోగం చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాలకు యూనివర్సిటీ వెబ్‌సైట్‌ను గాని, కన్వీనర్‌ మెయిల్‌ను గాని సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో రిజిసా్ట్రర్‌ ఆచార్య బట్టు గంగారావు, ప్రిన్సిపాల్‌ వి.పెర్సిస్‌, విభాగాధిపతి పి.వెంకటేశ్వరరావు, కన్వీనర్‌ టి.త్రిత్వజ్యోతికిరణ్‌, కో-కన్వీనర్‌ ఎం.శ్రీనివాసరావు, లీగల్‌ అధికారి నందెపు నాగేంద్రరావు పాల్గొన్నారు.

Updated Date - 2020-11-21T05:48:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising