ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అక్రమంగా తరలిస్తున్న ఇసుక సీజ్‌

ABN, First Publish Date - 2020-12-05T06:35:34+05:30

అనుమతులు లేకుండా తరలిస్తున్న ఇసుకను ముమ్మిడివరం ఎస్‌ఐ కేవీ నాగార్జున సీజ్‌చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముమ్మిడివరం, డిసెంబరు 4: అనుమతులు లేకుండా తరలిస్తున్న ఇసుకను ముమ్మిడివరం ఎస్‌ఐ కేవీ నాగార్జున సీజ్‌చేశారు. లంకాఫ్‌ ఠాణేలంక ఇసుక ర్యాంపు నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తున్న విషయంపై ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన కథనంపై అధికారులు స్పందించారు. డీడీలు లేకుండా అనధికారికంగా ఒక వ్యక్తి ఇంటికి ఇసుకను తరలించగా ఎస్‌ఐ కేవీ నాగార్జున, పోలీసు సిబ్బంది ఆకస్మికంగా దాడిచేసి ఇసుకను సీజ్‌చేశారు. ఇసుక అక్రమ రవాణాకు సహకరించిన ఠాణేలంక ర్యాంపు డీఈవోలు పెయ్యల రమేష్‌, కటికదల రాంబాబులపై కూడా కేసులు నమోదు చేసినట్టు ఎస్‌ఐ తెలిపారు. 

Updated Date - 2020-12-05T06:35:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising