ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మెరుగైన సేవల కోసం సచివాలయ వ్యవస్థ

ABN, First Publish Date - 2020-10-07T10:12:52+05:30

ప్రజలకు మెరుగైన సేవలందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం సచివాలయ వ్యవస్థను ప్రవేశపెట్టిందని వైసీపీ రూరల్‌ కోఆర్డినేటర్‌ ఆకుల వీర్రాజు అన్నారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వైసీపీ రూరల్‌ కోఆర్డినేటర్‌ ఆకుల 


కడియం, అక్టోబరు 6: ప్రజలకు మెరుగైన సేవలందించాలనే ఉద్దేశంతో  ప్రభుత్వం సచివాలయ వ్యవస్థను ప్రవేశపెట్టిందని వైసీపీ రూరల్‌ కోఆర్డినేటర్‌ ఆకుల వీర్రాజు అన్నారు. మంగళవారం ఆయన ఎంపీడీవో ఈ. మహే్‌షతో కలిసి మండలంలో కడియం, కడియపుసావరం, జేగురుపాడు గ్రామాల్లో జరుగుతున్న సచివాలయ భవనాల నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా వీర్రాజు మాట్లాడుతూ సచివాలయ భవనాలతో పాటు రైతు భరోసా కేంద్రాలు, విలేజ్‌ క్లినిక్‌లు, అంగన్‌వాడీ కేంద్రాల నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు ఉండేలా చూస్తూ వేగంగా పూర్తిచేసేలా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉండాలని ఎంపీడీవోకు సూచించారు. 

Updated Date - 2020-10-07T10:12:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising