ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆరో రోజూ..సచివాలయ పరీక్షలు

ABN, First Publish Date - 2020-09-26T09:14:15+05:30

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగ నియామకాల పరీక్షలు జిల్లాలో శుక్రవారం ఆరో రోజుకు చేరాయి. ఉదయం జరిగిన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

డెయిరీఫారమ్‌సెంటర్‌ (కాకినాడ), సెప్టెంబరు 25: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగ నియామకాల పరీక్షలు జిల్లాలో శుక్రవారం ఆరో రోజుకు చేరాయి. ఉదయం జరిగిన కేటగిరీ-3లోని విలేజ్‌ హార్టికల్చర్‌ అసిస్టెంట్‌ ఉద్యోగాల పరీక్షకు 120 మందికిగాను 112మంది (93.33 శాతం), మధ్యాహ్నం కేటగిరీ-3లోని విలేజ్‌ సెరీకల్చర్‌ అసిస్టెంట్‌ ఉద్యోగాల పరీక్షకు 139మందికిగాను 94మంది (67.62 శాతం) హాజరయ్యారని జడ్పీ ఇన్‌చార్జ్‌ సీఈవో పి.నారాయణమూర్తి తెలిపారు.

Updated Date - 2020-09-26T09:14:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising