ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘కక్షతోనే నవీన్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు’

ABN, First Publish Date - 2020-10-07T09:31:57+05:30

వైసీపీ ప్రభుత్వం కక్ష సాధింపులో భాగంగానే టీడీపీ కాకినాడ పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు బనాయించినట్టు గోకవరంలోని దళిత సంఘాల నాయకులు అన్నారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గోకవరం, అక్టోబరు 6: వైసీపీ ప్రభుత్వం కక్ష సాధింపులో భాగంగానే టీడీపీ కాకినాడ పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు బనాయించినట్టు గోకవరంలోని దళిత సంఘాల నాయకులు అన్నారు. ఎక్స్‌కవేటర్‌ ఆపరేటర్‌ బీరా ధనకృష్ణ ఆ సమయంలో అక్కడ లేడని, కక్ష పూరితంగానే దళితుడైన ధనకృష్ణతో తప్పుడు కేసులు పెట్టించారన్నారు. కార్యక్రమంలో మాల మహానాడు జిల్లా ఉపాధ్యక్షుడు గునిపే భరత్‌, గోకవరం మాల మహానాడు అధ్యక్షుడు కొల్లం సంపత్‌కుమార్‌, అశోక్‌, గున్నూరి లాజర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-10-07T09:31:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising