ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సత్యప్రమాణాలతో భక్తుల మనోభావాలను దెబ్బతీయొద్దు

ABN, First Publish Date - 2020-12-28T05:51:10+05:30

హిందూ దేవాలయాల్లో సత్యప్రమాణాల పేరుతో భక్తుల మనోభావాలను దెబ్బతీయొద్దని జనసేన నాయకుడు రావా డ నాగు అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 జనసేన నాయకుడు రావాడ నాగు

బిక్కవోలు, డిసెంబరు 27: హిందూ దేవాలయాల్లో సత్యప్రమాణాల పేరుతో భక్తుల మనోభావాలను దెబ్బతీయొద్దని జనసేన నాయకుడు రావా డ నాగు అన్నారు. బిక్కవోలు లక్ష్మీగణపతి ఆలయంలో ఆయన ఆదివారం పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సత్యప్రమాణాలకు ప్రసిద్ధ లక్ష్మీగణపతి ఆలయాన్ని తాజా, మాజీ ఎమ్మెల్యేలు వేదికగా చేసుకోవడం భక్తుల మనోభావాలను దెబ్బతీయడమేనని అన్నారు. భవిష్యత్‌లో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా దేవదాయశాఖ దృష్టి సారించాలని ఆయన కోరారు. కార్యక్రమంలో వీరమహిళ పాఠంశెట్టి కాశిరాణి, జనసేన నేతలు యడ్లపల్లి వీరసాయికృష్ణ, సుంకర బుజ్జి, కడిమి గోవిందు, నూతంగి శ్రీను, ఇందాల వీరబాబు పాల్గొన్నారు.


Updated Date - 2020-12-28T05:51:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising