ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జాతీయ పద్య కవితల పోటీలో తాతా సందీప్‌కు ద్వితీయ బహుమతి

ABN, First Publish Date - 2020-10-02T08:53:12+05:30

బెంగళూరుకు చెందిన సీపీ బ్రౌను సమితి నిర్వహించిన జాతీయ పద్య కవితల పోటీలో రాజమహేంద్రవరానికి ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గోదావరి సిటీ, అక్టోబరు 1: బెంగళూరుకు చెందిన సీపీ బ్రౌను సమితి నిర్వహించిన జాతీయ పద్య కవితల పోటీలో రాజమహేంద్రవరానికి చెందిన అష్టావధాని తాతా సందీప్‌ శర్మ ద్వితీయ స్థానంలో నిలిచాడు. వలస కార్మికుల కష్టాలు అంశంపై ఆయన పద్యాలు రాశారు. ద్వితీయ బహుమతిగా రూ.2వేల నగదు బహుమతి అందుకోనున్నారు. 

Updated Date - 2020-10-02T08:53:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising