ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

క్షేమంగా చిన్నారులు

ABN, First Publish Date - 2020-10-07T10:24:59+05:30

ఇటీవల కలుషిత తినుబండారాలు తిని అస్వస్థతకు గురైన చిన్నారులు క్షేమం గా ఉన్నారని అంగన్‌వాడీ ప్రాజెక్టు అధికారి శంశాద్‌ బేగమ్‌ తెలిపారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వరరామచంద్రాపురం, అక్టోబరు 6: ఇటీవల కలుషిత తినుబండారాలు తిని అస్వస్థతకు గురైన చిన్నారులు క్షేమం గా ఉన్నారని అంగన్‌వాడీ ప్రాజెక్టు అధికారి శంశాద్‌ బేగమ్‌  తెలిపారు. పిల్లలకు వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ కిట్లు అందించారు. తల్లిదండ్రులకు పిల్లల ఆరోగ్యంపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సెక్టార్‌ సూపర్‌వైజర్‌ కుమారి, అంగన్‌వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - 2020-10-07T10:24:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising