ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సచివాలయాల్లో డీడీవో తనిఖీలు

ABN, First Publish Date - 2020-11-13T06:12:04+05:30

మండలంలోని కాపవరం, జంబూపట్నం గ్రామ సచివాలయాలను డివిజనల్‌ డెవలప్‌మెంట్‌ అధికారి రత్నకుమారి గురువారం తనిఖీ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోరుకొండ, నవంబరు 12: మండలంలోని కాపవరం, జంబూపట్నం గ్రామ సచివాలయాలను డివిజనల్‌ డెవలప్‌మెంట్‌ అధికారి రత్నకుమారి గురువారం తనిఖీ చేశారు. సిబ్బంది హాజరు, వలంటీర్ల పనితీరు, పన్నుల వసూళ్లు ఇతర పంచాయతీ రికార్డులను పరిశీలించారు. మండలంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలతోపాటు రైతు భరోసా కేంద్రాలు, వైఎస్‌ఆర్‌ హెల్త్‌క్లినిక్‌ల నిర్మాణంపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. అంతకుముందు మండల పరిషత్‌ కార్యాలయాన్ని ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా పంచాయతీ కార్యదర్శులు, వలంటీర్లకు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో ఎంపీడీవో నరేష్‌కుమార్‌, ఎంపీఏవో కృష్ణమూర్తి, ఈవోపీఆర్‌డీ స్పర్జన్‌, వశిష్ట పాల్గొన్నారు.

Updated Date - 2020-11-13T06:12:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising